టాప్ ట్రెండింగ్ కథనాలు

రామాయణం…. ఎందుకు చదవాలి?

భారతీయ సంస్కృతికి మూలస్తంభాలు… రామాయణ, భారతం, భాగవత గ్రంథాలు. రామాయణం ఆదర్శవంతమైన జీవితానికీ, భారతం మనం నిత్యం చూస్తున్న, అనుభవిస్తున్న నిజజీవితానికీ, భాగవతం దివ్యమైన జీవితం గడపడానికీ మార్గదర్శకాలుగా పెద్దలు పరిగణిస్తారు. ఈ మూడింటిలో రామాయణం ద్వారా జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు, అలాంటి సందర్భాల్లో రాముడు ఎలా నడిచాడో తెలుసుకొని, వాటిని అనుసరిస్తూ ఆ సమస్యలను అధిగమించవచ్చు. రామాయణం ఉత్తమ సంస్కారాన్ని అలవాటు చేస్తుంది. సంస్కారం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. వ్యక్తితో మొదలైన సంస్కారం కుటుంబంలో, … Read more

పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవచ్చా…

పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు……..!! పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు.ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము ( తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు … Read more

హిందువుగా జీవిద్దాం …

తమిళభాషలో కవిరాజుగా ప్రసిద్ధి చెందిన కన్నదాసన్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు అర్థవంతమైన హిందూ మతము. నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడుటకు కారణాలు 1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం,* *హిందూధర్మం. 2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళి తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం* , *హిందూధర్మం. 3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పని సరిగా ఒక్కసారి … Read more

రిటైర్డ్ వ్యక్తి జీవితంలో మూడు దశలు

ప్రతి రిటైర్డ్ వ్యక్తి జీవితంలో మూడు దశలు ఉంటాయి ⸻ అవి… దశ (1) – వయస్సు 58 నుండి 64దశ (2) – వయస్సు 65 నుండి 71దశ (3) – వయస్సు 72 నుండి 77+ ⸻ దశ 1 – వయస్సు 58+ నుండి… ఈ సమయంలో మీ వర్క్‌ప్లేస్ మిమ్మల్ని धीरेగా విడిచిపెట్టడం ప్రారంభిస్తుంది. మీరు మీ ఉద్యోగ జీవితంలో ఎంత విజయవంతంగా లేదా శక్తివంతంగా ఉన్నా, ఇప్పుడు మిమ్మల్ని సాధారణ … Read more

ఉల్లి వెల్లుల్లి ఎందుకు నిషేధం ??

ఉల్లిపాయ, వెల్లుల్లి రహస్యం శాస్త్రాలలో వాటి వినియోగం ఎందుకు నిషేధించబడింది ?? శాస్త్రాలలో ఉల్లిపాయ, వెల్లుల్లి వినియోగం ఎందుకు నిషేధించబడింది? ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదనే దాని వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధ పౌరాణిక గాథ సముద్ర మంథనం నాటిది. విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి, సముద్రం నుండి ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచిపెడుతుండగా, ఒక రాక్షసుడు దొంగచాటుగా వచ్చి వారి మధ్య కూర్చున్నాడు. అతడిని ఒక దేవతగా పొరబడి, విష్ణుమూర్తి అతనికి కూడా అమృతాన్ని సమర్పించాడు. అయితే, … Read more

error: Content is protected !!