దూషించిన గయ్యాళి …
పాండవులు వనవాసం చేస్తున్న రోజుల్లో కుంతీమాతకి కుటీరం లో బియ్యం నిండుకున్నాయి…అడవిలో పనులకు వెళ్లి న తన అయిదుగురు కమారులు వచ్చే వేళయింది…భోజనం వండ టానికి బియ్యం గింజ లేదు…!! బీముడికి మరీ ఆకలి ఎక్కువ..ఎలా చేయాలి? ఎవరిని అడగాలి అనుకుంటుా వుండగా..పక్కనే ఒక గ్రామం వుందని తెలుసుకున్న కుంతీ దేవి..ఆగ్రామంలోకి వెళ్లింది.. అక్కడ ఒక ఇంటికి వెళ్లి గోడ చాటుగా నిలబడి..అమ్మా!! నేను ఒక అయిదుగురు బిడ్డలు తల్లిని.నా బిడ్డలు పనులు మీద కి వెళ్లి … Read more